‘అప్పుల్లో కూడా స్కాం చేసిన ఘనత చంద్రబాబుదే’
రాష్ట్రానికి చేసిన అప్పుల్లో కూడా స్కాం చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని బీజేపీ నేత జీవిఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐటీ దాడులను కూడా రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవాలిన టీడీపీ అధినేత భావిస్తున్నాడని ఎద్దేవ చేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవిఎల్ మాట్లాడారు. ఏపీలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు