ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి | Four Died In Bike And Sumo Accident In Chittoor | Sakshi
Sakshi News home page

Jun 29 2018 8:40 PM | Updated on Mar 22 2024 11:30 AM

బెరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటర్‌ను టాటా సుమో ఢీకొట్టిన ప్రమాదంలో అయిదుగురు మృత్యువాత పడ్డారు. పెట్రోల్‌ ట్యాంక్‌ పేలడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే సజీవ దహనమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement