బీజేపీలో చేరిన డీకే అరుణ

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీని వీడి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా...తాజాగా మాజీ మంత్రి డీకే అరుణ కూడా కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top