మూడు రాష్ట్రాలలో మోగిన ఎన్నికల నగరా | EC announces Assembly election dates for Tripura, Meghalaya and Nagaland | Sakshi
Sakshi News home page

Jan 18 2018 6:46 PM | Updated on Mar 22 2024 11:06 AM

మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 18, నాగాలాండ్, మేఘాలయాల్లో ఫిబ్రవరి 27 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement