కాంగ్రెస్‌ మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ మృతి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ మృతి

Published Mon, Jul 29 2019 6:53 PM

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్‌ మాజీ మంత్రి ఎం.ముఖేశ్‌ గౌడ్‌(60) సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు.  కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.

Advertisement
Advertisement