అచ్చెం కూర్చో..ఏం బెదిరిస్తున్నావా.. | CM YS Jagan Warning To atchannaidu And Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అచ్చెం కూర్చో..ఏం బెదిరిస్తున్నావా..

Jul 12 2019 11:14 AM | Updated on Mar 22 2024 10:40 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డు తగిలారు. దీంతో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందిస్తూ... సభలో 150మంది ఉన్నామని, తాము తలచుకుంటే టీడీపీ సభ్యులు సభలో కూడా తిరగలేరని అన్నారు. ఈ సందర్భంగా అచ్చెన‍్నాయుడు ప్రసంగానికి అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో సీఎం మాట్లాడుతూ...‘ మనిషి ఆ సైజులో ఉన్నారు. బుర్ర మాత్రం ఆ స్థాయిలో లేదు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement