ఏపీలో నూతన ఇసుక విధానం | AP Government Introduces New Sand Policy | Sakshi
Sakshi News home page

ఏపీలో నూతన ఇసుక విధానం

Aug 26 2019 8:00 AM | Updated on Aug 26 2019 8:16 AM

రాష్ట్రంలోని అన్ని స్టాక్‌ యార్డుల నిండుగా ఇసుక నింపాలని, ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి కోరిన చోటుకు వెంటనే చేరవేసేలా  పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే నెల 5వ తేదీ నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సన్నద్ధమవుతోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement