: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గ సమన్వయకర్త, తెలుగు యువత మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెజవాడ గోపాలకృష్ణ టీడీపీకి గుడ్బై చెప్పారు. ఆయనతో పాటు ఇద్దరు మాజీ సర్పంచులు, ఎంపీటీసీ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బెజవాడ గోపాలకృష్ణ మాట్లాడుతూ... టీడీపీని నమ్ముకున్నవారికి పార్టీలో తగిన గుర్తింపు లేదు. టీడీపీలో ఒకవర్గానికే ప్రాధాన్యత ఇస్తూ మరో వర్గాన్ని పట్టించుకోవడం లేదు.
టీడీపీకి బెజవాడ గోపాలకృష్ణ రాజీనామా
Mar 10 2019 4:00 PM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement