ఆటోలో 24 మంది ప్రయాణికులు | 24 Passengers in One Auto In Karimnagar | Sakshi
Sakshi News home page

ఆటోలో 24 మంది ప్రయాణికులు

Aug 12 2019 4:02 PM | Updated on Aug 12 2019 4:23 PM

అబ్దుల్ అనే ఓ ఆటో డ్రైవర్ తన వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిమ్మాపూర్ వెళ్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత పోలీసులు ఆటోలో ఉన్న ప్రయాణికులను కిందకు దింపి లెక్కించారు. మహిళలు, పిల్లలు కలిపి మొత్తం 24 మంది ఒకే ఆటో నుంచి దిగడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత భద్రతపై బాధ్యత వహించాలని దీనికి సంబంధించి వీడియోను కరీంనగర్‌ సీపీ కమాలాసన్‌ రెడ్డి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement