- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రైతు ఆవేదన వజ్రపుకొత్తూరు రూరల్: కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఓ రైతు సోషల్ మీడియాలో తన బాధను పంచుకున్నారు. యూరియా దొరక్కపోతే చచ్చిపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామానికి చెందిన ఇచ్ఛాపురం గణపతి అనే రైతు ఇలా తన ఆక్రందనను వ్యక్తపరిచారు.
యూరియా దొరక్కపోతే చచ్చిపోవాలనుకుంటున్నాను..
Sep 11 2025 10:55 PM | Updated on Sep 11 2025 10:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement