శ్రావణిని పూడ్చిపెట్టిన అదే బావిలో మరో యువతి మృతదేహం | Missing Degree Student Found Dead In Bommalaramaram | Sakshi
Sakshi News home page

శ్రావణిని పూడ్చిపెట్టిన అదే బావిలో మరో యువతి మృతదేహం

Apr 29 2019 4:57 PM | Updated on Apr 29 2019 5:01 PM

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఇటీవల వెలుగు చూసిన శ్రావణి హత్యకేసు ఉదంతం మరువకముందే మరో యువతి హత్య వెలుగు చూసింది. శ్రావణి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన బావిలోనే మరో యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతురాలు నెల క్రితం నుంచి కనిపించకుండా పోయిన మనీషా అనే డిగ్రీ విద్యార్థినిగా గుర్తించారు. అస్థికలను బావిలోంచి తీయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement