పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, దర్యాప్తు సంస్థ సీబీఐకి ఝలకిచ్చాడు. విచారణకు హాజరు కావాలంటూనీరవ్ మోదీ అధికారిక ఈ-మెయిల్ అడ్రస్కు సీబీఐ పంపిన మెయిల్కు సమాధానమిచ్చాడు.
Mar 1 2018 9:08 AM | Updated on Mar 22 2024 10:48 AM
పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమాండ్ కింగ్ నీరవ్ మోదీ, దర్యాప్తు సంస్థ సీబీఐకి ఝలకిచ్చాడు. విచారణకు హాజరు కావాలంటూనీరవ్ మోదీ అధికారిక ఈ-మెయిల్ అడ్రస్కు సీబీఐ పంపిన మెయిల్కు సమాధానమిచ్చాడు.