వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు.
Sep 6 2016 12:12 PM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement