చివరి నిమిషం వరకూ సస్పెన్స్! | Suspense Until The Last Minute | Sakshi
Sakshi News home page

Jan 7 2016 6:56 AM | Updated on Mar 21 2024 7:54 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. ప్రతిపక్షాలకు అంతుపట్టకుండా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో పోటీ చేస్తామని ఆ పార్టీ నాయకత్వం ప్రకటించినా, 100 డివిజన్లపైనే ప్రధానంగా దృష్టి పెడుతోంది. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు తమ అభ్యర్థుల జాబితాను చివరి నిమిషం దాకా వెల్లడించవద్దన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement