పుష్కరాలు పూర్తయ్యేవరకు రాజమండ్రిలోనే ఉంటానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఘోరం జరిపోయిందన్నారు. పుణ్యకార్యక్రమానికి వచ్చి ఇలా జరగడం దారుణమన్నరు. తొక్కిసలాట గురించి తెలిసిన వెంటనే కంట్రోల్ రూముకు చేరుకున్నానని తెలిపారు.
Jul 14 2015 5:06 PM | Updated on Mar 21 2024 8:58 PM
పుష్కరాలు పూర్తయ్యేవరకు రాజమండ్రిలోనే ఉంటానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఘోరం జరిపోయిందన్నారు. పుణ్యకార్యక్రమానికి వచ్చి ఇలా జరగడం దారుణమన్నరు. తొక్కిసలాట గురించి తెలిసిన వెంటనే కంట్రోల్ రూముకు చేరుకున్నానని తెలిపారు.