సింగపూర్‌తో పది ఒప్పందాలు | Sakshi
Sakshi News home page

సింగపూర్‌తో పది ఒప్పందాలు

Published Wed, Nov 25 2015 6:35 AM

సింగపూర్‌లోని భారతీయులకు ప్రధాని మోదీ ‘ఐక్యత, సమగ్రత’ మంత్రోపదేశం చేశారు. భారతదేశ ఘన ప్రతిష్టను నిలపడంలో ఐకమత్యం, సామరస్యత చాలా ముఖ్యమైన అంశాలన్నారు. సింగపూర్‌లోని భారతీయులనుద్దేశించి మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు.