'వెన్నునొప్పి, విచారణకు రాలేను' | Note for vote: MLA Sandra Venkata Veeraiah write a letter to ACB | Sakshi
Sakshi News home page

Jun 19 2015 2:39 PM | Updated on Mar 21 2024 7:54 PM

ఓటుకు నోటు కేసులో నోటీసులు అందుకున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీకి లేఖ రాశారు. వెన్నునొప్పి కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. వైద్యులు పది రోజులు విశ్రాంతి తీసుకోవాలన్నారని, కోలుకున్నాక విచారణకు హాజరు అవుతానని సండ్ర తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement