ఉద్యమాన్ని ఏ శక్తీ ఆపలేదు! | no one stops the special movement | Sakshi
Sakshi News home page

Sep 12 2016 8:01 AM | Updated on Mar 21 2024 7:44 PM

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఏ శక్తీ ఆపలేదని వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌ అన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు ముడిపడి ఉన్న ప్రత్యేక హోదాపై తమ పార్టీతో పాటు వివిధ పార్టీలు పోరాటం చేస్తుంటే.. సీఎం చంద్రబాబు అణచి వేయాలనుకోవడం సిగ్గు చేటన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement