సెల్ఫీ మోజులో నిండు ప్రాణం బలి | man died with selfie | Sakshi
Sakshi News home page

Jul 20 2016 1:07 PM | Updated on Mar 22 2024 11:05 AM

సెల్ఫీ మోజులో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వస్తున్న రైలు ముందు నిల్చొని సెల్ఫీ వీడియో తీసుకుంటున్న ఇంజనీరింగ్ విద్యార్థి రైలు ఢీకొట్టింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నెరవాడలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... దోర్నెపాడు మండలానికి చెందిన ఇద్రూస్ బాషా (20) నెరవాడ ఆర్‌సీఎం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement