ప్రచార ఆర్భాటమే ప్రాణాలు తీసిందా? | Govt campaign blames for pushkaralu stampede | Sakshi
Sakshi News home page

Jul 14 2015 12:15 PM | Updated on Mar 21 2024 7:50 PM

గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు ఉన్నా రాజమండ్రి ప్రాంతాన్నే ఏపీ ప్రభుత్వం హైలెట్ చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలు, వీఐపీ ఘాట్లు అన్నీ రాజమండ్రిలోనే ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement