ప్రజల్లో ఉందాం.. ప్రజల కోసం పనిచేద్దాం | Gattu direction | Sakshi
Sakshi News home page

Jul 21 2016 9:29 AM | Updated on Mar 21 2024 7:53 PM

రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారికి అండగా నిలిచి పరిష్కారాల కోసం కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు, రైతులకు భరోసా కల్పించాల్సిన సమయమిదేనని అన్నారు. బుధవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో ఖమ్మం, మెదక్ జిల్లాల పార్టీ సమీక్ష సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement