మరో ఘోరానికి దేశ రాజధాని ఢిల్లీ మౌన సాక్షిగా నిలిచింది. తనపై సామూహిక అత్యాచారం చేశారని, సాయం చేయాలంటూ 26 ఏళ్ల నేపాలీ మహిళ రోడ్డుపై నగ్నంగా నడుస్తూ పాదచారుల్ని అర్థించినా ఎవరూ కనికరించలేదు. ఆమెకు సాయం చేయకపోయినా.. కనీసం పోలీసులకు సమాచారం అందించేందుకు కూడా ముందుకు రాలేదు