కడప కలెక్టరేట్లో సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశారు. చంద్రారెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో చెట్టెక్కడంతో కలెక్టరేట్లో కలకలం రేగింది. టీడీపీకి చెందిన సీకే దిన్నె ఎంపీపీ వెంకటసుబ్బారెడ్డి రాత్రికి రాత్రి తన స్థలాన్ని ఆక్రమించారని సదరు రైతు ఆరోపించారు.
Oct 31 2016 4:31 PM | Updated on Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement