కర్నూలు జిల్లాలో ఘోరం
కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుధ్ఘాతానికి నలుగురు బలైన సంఘటన జిల్లాలోని సంజామల మండలం మిక్కినేనిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు పొలానికి వెళ్తూ విద్యుధ్ఘాతానికి గురయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు