
● సర్వర్ డౌన్.. అంతా పరేషాన్
రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు.. కొత్త రేషన్ కార్డుల నమోదు అంటూ ఊదరగొట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎప్పుడు సచివాలయానికి వెళ్లినా సర్వర్ డౌన్.. వెబ్సైబ్ నాట్ ఓపెన్.. చాలా వరకు ఇవే సమాధానాలు వినిపించాయి. ఈకేవైసీ విషయానికొస్తే చుక్కలు కనబడుతున్నాయి. వేలి ముద్రలు పడడం లేదు. నెట్వర్క్ సమస్య తీవ్రంగా ఉండి.. పనులు ముందుకు సాగడం లేదని లబ్ధిదారులు వాపోతున్న విషయం ఇటీవల ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఇదీ కూటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యాలపై చూపిస్తున్న శ్రద్ధ. ప్రకటనలకు మాత్రమే పరిమితమైన వైనం. – ఆమదాలవలస
కూటమి
పాలనలో