ఎంపీడీఓ కార్యాలయానికి చేరిన కలప | - | Sakshi
Sakshi News home page

ఎంపీడీఓ కార్యాలయానికి చేరిన కలప

Jun 8 2025 12:22 AM | Updated on Jun 8 2025 12:22 AM

ఎంపీడ

ఎంపీడీఓ కార్యాలయానికి చేరిన కలప

ఆత్మకూరు రూరల్‌: రంగూన్‌ కలపను కొట్టేసేందుకు యత్నించిన స్కెచ్‌ బెడిసికొట్టింది. ‘రంగూన్‌ కలపను కొల్లగొట్టే ప్లాన్‌’ అనే శీర్షికన సాక్షిలో కథనం శనివారం ప్రచురితమైన నేపథ్యంలో అధికారుల్లో చలనమొచ్చింది. పట్టణంలోని పాత సమితి కార్యాలయం, ప్రస్తుత పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలో ఉన్న పురాతన భవనాన్ని గుట్టుచప్పుడు కాకుండా కూలగొట్టి అందులోని కలపను మండలంలోని చెర్లోయడవల్లికి చెందిన ఓ టీడీపీ నేత ఇంటికి తరలించిన అంశం బహిర్గతం కావడంతో ఆగమేఘాలపై అధికారులు స్పందించారు. తరలించిన టేకు కలపలో కొంత భాగాన్ని ఎంపీడీఓ కార్యాలయం వద్దకు తరలించారు. అయితే మిగిలిన వాటిని పూర్తిగా రాబట్టడంలేదనే విమర్శలున్నాయి.

ఎంపీడీఓ కార్యాలయానికి చేరిన కలప 1
1/1

ఎంపీడీఓ కార్యాలయానికి చేరిన కలప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement