
జిల్లా మాల ఉద్యోగుల సంఘ కమిటీ ఎన్నిక
ఒంగోలు వన్టౌన్: జిల్లా మాల ఉద్యోగుల సంఘ నూతన కమిటీని ఎన్నుకున్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో ఆదివారం రాత్రి ఎన్నికలు నిర్వహించారు. సంఘ నూతన జిల్లా అధ్యక్షుడిగా గోపతోటి శ్యాంసన్, గౌరవ అధ్యక్షుడిగా పీకా మధుసూదన్రావు, ప్రధాన కార్యదర్శిగా మద్దులూరి రమణయ్య, ఉపాధ్యక్షుడిగా చిడితోటి నరేంద్రకుమార్, పీ సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా డీ థామస్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రాజేంద్ర, కోశాధికారిగా టీ శ్రీకాంత్, సహాయ కోశాధికారిగా కే జాలయ్య, బీ నాగేంద్రవదన్, ఎస్ ఆనందరావు, మహిళా జిల్లా అధ్యక్షురాలుగా కే సుచరిత, ఎస్ యానాది, జే ఆనందరావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కే రాజేంద్ర, డీ అంజయ్య, పీ వెంకట నారాయణ, లీగల్ అడ్వైజర్గా కే బాబురావును ఎన్నుకున్నారు.
ప్రమాణస్వీకారం చేస్తున్న మాల
ఉద్యోగుల సంఘ నూతన కార్యవర్గం