ఉత్సాహంగా సదర్‌ ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా సదర్‌ ఉత్సవాలు

Nov 18 2025 8:29 AM | Updated on Nov 18 2025 8:29 AM

ఉత్సాహంగా సదర్‌ ఉత్సవాలు

ఉత్సాహంగా సదర్‌ ఉత్సవాలు

కోస్గి పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం కురుమ యాదవ

సంఘం ఆధ్వర్యంలో సదర్‌ ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా

దున్నపోతుల విన్యాసాలు అందరినీ అలరించాయి. ముందుగా వేణుగోపాలస్వామి ఆలయం నుంచి శివాజీ చౌరస్తా వరకు దున్నపోతులతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో యాదవ

సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పిరంపల్లి శ్రీనివాస్‌, నాయకులు వెంకటేశ్‌, నర్సింహులు,

హన్మంతు, భాస్కర్‌, రమేశ్‌ పాల్గొన్నారు. – కోస్గి రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement