వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి: సీఎం జగన్‌

Take Relief Measures In Flood Effected Areas CM  YS Jagan - Sakshi

తాడేపల్లి: వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సాయపడాలని సీఎం జగన్‌ సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top