కార్గిల్ లేక్ లో దూకి కార్మికుడు ఆత్మహత్య | Textile farmer suicide in sircilla | Sakshi
Sakshi News home page

కార్గిల్ లేక్ లో దూకి కార్మికుడు ఆత్మహత్య

Jan 8 2015 9:59 AM | Updated on Nov 6 2018 7:56 PM

కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రమేష్ అనే నేత కార్మికుడు గురువారం కార్గిల్ లేక్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పట్టణంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల సంఖ్య నాలుగుకు చేరింది. కూలి రేట్లు పంచాలని సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులు 10 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మెకు దిగి 10 రోజులైన ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకుకోకపోవడంపై చేనేత కార్మికల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement