చెరువులో పడి వ్యక్తి మృతి | man died in khammam distirict | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వ్యక్తి మృతి

Sep 2 2015 12:48 PM | Updated on Sep 17 2018 8:02 PM

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట శివారులో ఓ చెరువులో పడి వీరవల్లి వెంకటేశ్వరరావు(38) అనే వ్యక్తి మృతిచెందాడు.

ఖమ్మం: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట శివారులో ఓ చెరువులో పడి వీరవల్లి వెంకటేశ్వరరావు(38) అనే వ్యక్తి మృతిచెందాడు. వెంకటేశ్వరరావుకు మద్యం సేవించే అలవాటుందని, ప్రమాదవశాత్తూ చెరువులో జారిపడి ఉండవచ్చునని గ్రామస్తులు తెలిపారు. చెరువు నుంచి మృతదేహాన్నిబయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement