ఓటమి అంచున హైదరాబాద్‌ | The brink of defeat in Hyderabad | Sakshi
Sakshi News home page

ఓటమి అంచున హైదరాబాద్‌

Dec 27 2016 12:07 AM | Updated on Sep 4 2018 5:07 PM

ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో హైదరాబాద్‌ ఓటమి అంచున నిలిచింది.

రాయ్‌పూర్‌: ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో హైదరాబాద్‌ ఓటమి అంచున నిలిచింది. 232 పరుగుల లక్ష్యంతో సోమవారం నాలుగో రోజు తమ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన హైదరాబాద్‌ ఆట ముగిసే సమయానికి  ఏడు వికెట్లకు 121 పరుగులు చేసింది.

అంతకుముందు ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు.  మరో మ్యాచ్‌లో హరియాణాపై జార్ఖండ్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement