ఎల్‌పీయూ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి | President Pranab Mukherjee to be Chief Guest at LPU’s 8th Convocation | Sakshi
Sakshi News home page

ఎల్‌పీయూ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి

Apr 28 2017 6:35 PM | Updated on Sep 5 2017 9:55 AM

ఎల్‌పీయూ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి

ఎల్‌పీయూ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పంజాబ్‌లోని లవ్లీ ప్రోఫెషనల్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పంజాబ్‌లోని లవ్లీ ప్రోఫెషనల్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. మే2న జరగనున్న ఎనిమిదవ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశానికి పంజాబ్‌ గవర్నర్‌ వీపీ సింగ్‌ బద్నోర్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన 38 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందిస్తారు. 2016 విద్యాసంవత్సరానికి చెందిన సుమారు 16వేల మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement