► ‘సాక్షి’ ఇవ్వండంటూ... కథనం చదివి వినిపించిన కలెక్టర్
► ఒకే పనికి రెండు టెండర్లపై చర్యలు తీసుకోవాలని కోరిన వైఎస్సార్సీపీ
పార్వతీపురం : పట్టణ మెరుున్రోడ్డులో ఉన్న వరహాల గెడ్డపై రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఇటు ఇరిగేషన్, అటు మున్సిపాల్టీ రెండు టెండర్లు పిలిచి దాదాపు రూ.40 లక్షలు దోపిడీకి సమాయత్తం అవుతున్నాయని.. కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్న కుమార్ కలెక్టర్ వివేక్ యాదవ్ను కోరారు. దీనికి సంబంధించిన వివరాలను చూపించారు. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్.. ఇరిగేషన్ ఎస్ఈ రమణమూర్తి, మున్సిపాల్టీ అధికారులను పిలిచి వర్క్ క్యాన్సిల్ చేయాలని ఆదేశించారు.
అలాగే అక్రమంగా ఇసుకను డంప్ చేసిన ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని కోరగా.. ఈ మేరకు ఆర్డీఓకు కలెక్టర్ సూచించారు. ఇప్పటికే సంబంధిత కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంత్రి రవి, కౌన్సిలర్లు ఎస్.శ్రీనివాసరావు, చీకటి అనూరాధ, గొల్లు వెంకటరావు, రామారావు, శ్రీదేవి, రణభేరి శివకుమార్ పాల్గొని కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
‘సాక్షి’ కథనంపై స్పందించిన కలెక్టర్
‘సాక్షి’ దినపత్రికలో సోమవారం ప్రచురితమైన ‘ఒక పనికి... రెండు టెండర్లు’ కథనాన్ని కలెక్టర్కు వైఎస్సార్ సీపీ నాయకులు చూపించారు. దీనిపై కలెక్టర్ వివేక్యాదవ్ స్పందిస్తూ.. ఆ కథనం చదివానని చెప్పారు. మరలా ‘సాక్షి’ పత్రిక ఇవ్వండంటూ...ఆ కథనంతోపాటు, ’ఇసుకాసురులను అరెస్ట్ చేయాలి’ అనే వార్తా కథనాన్ని చదివి వినిపించారు. సంబంధిత అధికారులను పిలిచి వెంటనే వరహాల గెడ్డపై ఇరిగేషన్ శాఖ ఖరారు చేసిన టెండర్ను ఉంచి, మున్సిపాల్టీ వేసిన టెండర్ వర్క్ను రద్దు చేయాలని ఆదేశించారు. ఎలా అనుమతులిస్తారంటూ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లను సైతం కలెక్టర్ మందలించారు.
వరహాల గెడ్డపై మున్సిపల్ కౌన్సిల్ చేపట్టిన వర్క్ రద్దు
Published Tue, Nov 29 2016 3:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement