ఆర్టీసీ బస్సులో రూ. 3లక్షల నగదు చోరీ | Rs. 3 lakhs theft in RTC bus at Guntur district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో రూ. 3లక్షల నగదు చోరీ

Nov 20 2014 9:05 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి భారీ సొమ్మును దొంగలించిన సంఘటన గుంటూరు జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.

గుంటూరు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి భారీ సొమ్మును దొంగలించిన సంఘటన గుంటూరు జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. మాచర్ల- పిడుగురాళ్ల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రమేష్ అనే ధాన్యం వ్యాపారి బ్యాగునుంచి భారీ నగదును దోపిడీ దొంగలు అపహరించారు. తన బ్యాగ్ నుంచి 3లక్షల రూపాయలను దొంగలు అపహరించినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement