భారత్కు 338 పరుగుల టార్గెట్
వన్డే వరల్డ్కప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ 338 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. బెయిర్ స్టో(111; 109 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ సాధించగా బెన్ స్టోక్స్(79; 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేసన్ రాయ్(66;57 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. వారికి తోడు జో రూట్(44; 54 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా ఆడటంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు