రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు

Published Tue, Nov 13 2018 6:37 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్రపతికి వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement