రాజన్న బిడ్డ 193వ రోజు ప్రజాసంకల్పయాత్రను మంగళవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లంకల గన్నవరం, మండెపులంక, కందలపాలెం మీదుగా నాగుల్లంక వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా జననేత ఇవాళ 10 కిలోమీటర్లు నడిచారు. వైఎస్ జగన్ ఇప్పటి వరకు ప్రజాసంకల్పయాత్రలో 2,389.1 కిలోమీటర్లు నడిచారు.
Jun 19 2018 7:40 PM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement