193వ రోజుముగిసిన వైఎస్ జగన్ పాదయాత్ర | YS Jagan Prajasankalpayatra 193Th Day Ends | Sakshi
Sakshi News home page

Jun 19 2018 7:40 PM | Updated on Mar 21 2024 7:48 PM

రాజన్న బిడ్డ 193వ రోజు ప్రజాసంకల్పయాత్రను మంగళవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి లంకల గన్నవరం, మండెపులంక, కందలపాలెం మీదుగా నాగుల్లంక వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా జననేత  ఇవాళ 10 కిలోమీటర్లు నడిచారు. వైఎస్‌ జగన్‌ ఇప్పటి వరకు ప్రజాసంకల్పయాత్రలో 2,389.1 కిలోమీటర్లు నడిచారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement