రైతన్నల భవిష్యత్తుకు జగన్ భరోసా | YS Jagan Mohan Reddy fires on heritage and chandrababu govt | Sakshi
Sakshi News home page

రైతన్నల భవిష్యత్తుకు వైఎస్ జగన్ భరోసా

Jan 1 2018 6:26 AM | Updated on Mar 21 2024 8:11 PM

‘హెరిటేజ్‌ షాపుల్లో కిలో టమాటా రూ.50. రైతు నుంచి కొనుగోలు చేసేది మాత్రం ఆరు రూపాయలకా? ఇంత దారుణమా? మనందరి ప్రభుత్వం వస్తే టమాటా రైతుల కోసం జ్యూస్‌ ఫ్యాక్టరీతో పాటు కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులందరినీ ఆదుకుం టాం.’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement