ఈ నెల 11న ఎన్నికల పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలోని గురజాల, సత్తెనపల్లి, నరసరావుపేట అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోతెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్పడిన దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజనిర్ధారణ కమిటీని నియమించారు.
టీడీపీ దాడులు, దౌర్జన్యాలపై వైఎస్సార్ సీపీ నిజ నిర్థారణ కమిటీ
Apr 14 2019 3:31 PM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement