ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Mar 2nd nirbhaya convicts hanging postponed | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Mar 2 2020 7:45 PM | Updated on Mar 21 2024 8:24 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ తెలంగాణలోకి ప్రవేశించింది. భారత్‌లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక, నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉండగా, మిషన్‌ బిల్డ్‌ ఏపీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement