ఈనాటి ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Mon, Oct 21 2019 8:58 PM

మహారాష్ట్ర ,హర్యానాలో రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా  ముగిసింది. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్‌  ఉపఎన్నికల పోలింగ్  ముగిసింది. సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. హైదరాబాద్‌ నగరంలోని ఎల్‌బీ నగర్‌ షైన్‌ ఆసుపత్రిలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Sports News

Advertisement

తప్పక చదవండి

Advertisement