జిల్లాలోని భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై బుధవారం రెండు లారీలు, బస్సు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 30 మందిపైగా గాయపడ్డారు.
Jun 13 2018 3:27 PM | Updated on Mar 22 2024 11:30 AM
జిల్లాలోని భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై బుధవారం రెండు లారీలు, బస్సు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 30 మందిపైగా గాయపడ్డారు.