రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నామని, వీటికి ఉదారంగా ఆర్థిక సాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి కోరనున్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి పోయిందని, భారీగా బిల్లుల బకాయిలను కూడా వదిలిపెట్టిందని, ఈ నేపథ్యంలో కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని విన్నవించనున్నారు.
హామీల సాధనకై హస్తిన పయనం
Aug 6 2019 8:32 AM | Updated on Aug 6 2019 8:35 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement