గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ

Published Tue, Jul 30 2019 4:38 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపటిక్రితం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఆయన భేటీ కానున్నారు. పలు అంశాలపై ఇరువురూ చర్చించనున్నారు.