కేసులు వద్దనే కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు | Chandrababu Trying To Reunite with BJP Says Vijaya Sai reddy | Sakshi
Sakshi News home page

కేసులు వద్దనే కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు

Mar 23 2018 2:15 PM | Updated on Mar 22 2024 10:49 AM

రాజకీయ పార్టీలు, కూటములకు విడాకులు ఇవ్వడం, మళ్లీ మళ్లీ కలిసిపోవడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీల రహస్య భేటీలు, ప్యాకేజీ సాధన కోసం జరుగుతోన్న ప్రయత్నాలను ఆయన తప్పుపట్టారు. అవినీతి, అక్రమాలు బయటపడతాయనే భయంతోనే తిరిగి బీజేపీతో రీయూనియన్‌ అయ్యేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్‌ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement