అధిక ధరల ఒప్పందం వల్ల ప్రజాధనం దుర్వినియోగమైంది | AP Government Loss For Power Purchase Agreement Ajay Kallam Says | Sakshi
Sakshi News home page

అధిక ధరల ఒప్పందం వల్ల ప్రజాధనం దుర్వినియోగమైంది

Jul 15 2019 7:07 PM | Updated on Jul 15 2019 7:18 PM

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను సరిదిద్దేందుకే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. గతంలో పోలిస్తే విద్యుత్‌ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేటు పెట్టి విద్యుత్‌ కొనాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement