మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయి.. 73వ సంవత్సరంలో అడుగుపెడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆయన ఆవిష్కరించారు.
అనేక ఉద్యమాల మిశ్రమం మన జాతీయోద్యమం
Aug 15 2019 11:30 AM | Updated on Aug 15 2019 11:45 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement