నేడు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ | AP CM Jagan And Telangana CM KCR Official Meeting | Sakshi
Sakshi News home page

నేడు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

Jun 28 2019 7:45 AM | Updated on Mar 22 2024 10:40 AM

రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుక్రవారం మరోసారి సమావేశమై చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్‌ క్యాంపు కార్యాల యం ప్రగతి భవన్‌ ఈ సమావేశానికి వేదిక కానుంది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గురువారం సాయంత్రమే వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రగతి భవన్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement