ఐదుకోట్ల మంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేకహోదా కోసం అవిశ్వాసం నుంచి రాజీనామాలు.. ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష వరకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఓ కార్యాచరణను ప్రకటించి ఉద్యమాన్ని క్లైమాక్స్కు చేర్చిన తరుణంలో.. పార్లమెంటు మరో మూడు రోజుల్లో ముగిసిపోతున్న దశలో.. హస్తిన చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విచిత్రమైన విన్యాసాలు చేసి తన నాటకాలను తానే బయటపెట్టుకున్నారు
పార్లమెంటు మెట్ల వద్ద చంద్రబాబు విచిత్ర విన్యాసాలు
Apr 4 2018 7:14 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement